Dodla Venkatesh Goud : రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జి.ఎచ్.ఎం.సి అధికారులతో జరిమానా విధించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 16 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జి.ఎచ్.ఎం.సి అధికారులతో జరిమానా విధించి, ఇంకోసారి చెత్తను…

Mantri Gramin Sadak Yojana : కేంద్రం నుంచి రాష్ట్రానికి 608 రహదారులు

Trinethram News : Andhra Pradesh : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4 లో రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సిద్ధం చేసి…

MLA Gorantla : బైక్ పై తిరుగుతూ ఎమ్మెల్యే గోరంట్ల హల్ చల్

బైక్ పై తిరుగుతూ ఎమ్మెల్యే గోరంట్ల హల్ చల్ రోడ్లు, డ్రైన్ పనులు పరిశీలన… మండలం కేంద్రమైన కడియం గ్రామం లో సోమవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బైక్ పై పర్యటించి సందడి చేశారు. ఎంపిపి వెలుగుబంటి వెంకట సత్య…

రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసన

రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసనగిర్లిగుడ నుండి పరశీల వరకు తారు రోడ్డు -చేయాలని పాదయాత్ర అరకు లోయ: జనవరి16: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతు సంక్రాంతి కళ్ళ గుంతలు…

పీవీటీజీ గ్రామాలకు ఇల్లులు ఇచ్చి, రోడ్డు, త్రాగునీరు మరిచారు, ఆదివాసి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్నబాబు

పీవీటీజీ గ్రామాలకు ఇల్లులు ఇచ్చి, రోడ్డు, త్రాగునీరు మరిచారు, ఆదివాసి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్నబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.11 : అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బిజగూడ,…

గుంతల మయంగా మారిన రహదారులు

గుంతల మయంగా మారిన రహదారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వ్యాలీ )మండలం త్రినేత్రం న్యూస్, డిసెంబర్. 09 : అరకు వ్యాలీ మండలం లోని బురద గెడ్డ వంతెన ఆనుకుని ఉన్న (అరకు పాడేరు ప్రధాన ముఖ్య రహదారి) ,…

Roads : రహదారులను అభివృద్ధి చేయనున్నారు

Trinethram News : Andhra Pradesh : గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు.. గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు.., మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు… రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి…

రోడ్ల అభివృద్ధిపై కేంద్ర కేబినేట్ సంచలన నిర్ణయాలు

Trinethram News : 2,280 కి.మీ మేర రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్లతో రోడ్ల అభివృద్ధి గుజరాత్‌లోని లోథల్ వద్ద నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయం వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలీకాం, నీటి సరఫరా,…

Yadagirigutta Narasimhaswamy : యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు

Ministers who visited Yadagirigutta Narasimhaswamy Trinethram News : యాదాద్రి జిల్లా : సెప్టెంబర్ 22తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారిని వ్యవసాయ సహకార, చేనేత శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తెలంగాణ…

CM Chandrababu : రోడ్లు భవనాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు

CM Chandrababu discussed with officials of Roads and Buildings Department Trinethram News : అమరావతి భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు. వివిధ జిల్లాల్లో గుంతల పూడికతీత పనులకు మరో రూ.290…

Other Story

You cannot copy content of this page