AP CM Chandrababu : కేంద్ర జలశక్తి మంత్రితో ఎపీ సీఎం చంద్రబాబు భేటీ

Trinethram News : కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫారం జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

తేదీ : 17/04/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కేంద్ర విమాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫారం జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది. దాదాపు యాభై కి పైగా దేశాలకు చెందిన నూటపదహారు…

Rammohan Naidu : ఏపీకి కేటాయింపులు పెరిగాయి

తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

బిట్రగుంట రైల్వే లాజిస్టిక్ హాబీ అవసరం ఉంది

బిట్రగుంట రైల్వే లాజిస్టిక్ హాబీ అవసరం ఉంది త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 10: నెల్లూరు జిల్లా: కావలి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , కావలికి ఎయిర్ పోర్టు రాబోతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి నారాయణ మాట్లాడారు.…

Rammohan Naidu : నేడు విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన

నేడు విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన. Trinethram News : విశాఖ : విశాఖలోని సాగర్ మాల కన్వెన్షన్ సెంటర్ లో “రోజ్ గార్ మేళా” కార్యక్రమం. రోజ్ గార్ మేళాలో పాల్గొననున్న రామ్మోహన్ నాయుడు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Rammohan Naidu : అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Trinethram News : Andhra Pradesh : పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపురామ్మోహన్ నాయుడు…

Sea Plane : సీ ప్లేన్‌, బోట్లు, రోడ్డు రవాణా లింక్‌ చేయాలి.. అధికారులతో సీఎం

సీ ప్లేన్‌, బోట్లు, రోడ్డు రవాణా లింక్‌ చేయాలి.. అధికారులతో సీఎం.. Trinethram News : Andhra Pradesh : విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..…

Sea Plane : విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది.

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. Trinethram News : Andhra Pradesh : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం…

ఏపీలో డిసెంబరు 9 నుంచి సీ ప్లేన్ సేవలు

ఏపీలో డిసెంబరు 9 నుంచి సీ ప్లేన్ సేవలు Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబరు 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు పౌరవిమాన యాన మంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రకాశం…

Vijayawada Airport : విజయవాడ ఎయిర్‌ పోర్టుకు మహర్దశ

Mahardasa for Vijayawada Airport Trinethram News : కృష్ణా జిల్లా: గన్నవరంలోని విజయవాడ ఎయిర్ పోర్టు ఇప్పుడు ప్రయాణీకులతో కలకలలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయాణీకుల సంఖ్య నెలకు లక్ష దాటిందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.…

Other Story

You cannot copy content of this page