MP Purandeshwari : కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ -కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన

కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ -కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1: ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని…

Pension : ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ

ఫిబ్రవరి 1 వ తేదీన సజావుగా పెన్షన్ పంపిణీ ఉదయం 11 గంటలకు 85 శాతం పూర్తి, 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేలు మేర పంపిణి, Trinethram News :…

Manda Krishna Madiga : మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం రాజమహేంద్రవరం జనవరి 29 : మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం గా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ…

CM’s District Tour : ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష రాజమహేంద్రవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటవ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖా పరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి…

డిగ్రీ కళాశాలల యూనియన్ ఉపాధ్యక్షుడిగా బ్రహ్మాజీ

తేదీ : 28/01/2025.డిగ్రీ కళాశాలల యూనియన్ ఉపాధ్యక్షుడిగా బ్రహ్మాజీ పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లా ల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం అనుబంధ డిగ్రీ కళాశాల ల ప్రైవేట్ మేనేజ్మెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా…

Pawan Kalyan : కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌

కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్‌ Trinethram News : కాకినాడ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నేడు కాకినాడ(Kakinada)లో పర్యటించనున్నారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు.. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి రాజమహేంద్రవరం…

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ.. Trinethram News : అమరావతి కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు.. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం…

Danger Alert : ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

Second danger alert issued at Dhavaleswaram Trinethram News : రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.దిగువకు 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసినట్లు గోదావరి రివర్ కన్జర్వేటర్, గోదావరి…

రైల్వే బుకింగ్ కౌంటర్లలో: క్యూఅర్ కోడ్

రైల్వే జనరల్‌ టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేయడంతో పాటు డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో పైలెట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని…

రాజమహేంద్రవరం రూరల్ లో ఓటు అవగాహనా బైకు ర్యాలి

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్…

Other Story

You cannot copy content of this page