Boddu Venkata Ramana Chowdhury : పట్టణీకరణ వైపు అడుగులు

రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిత్రినేత్రం న్యూస్: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగురుస్తూ పట్టణీకరణ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంటు అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తెలిపారు.…

MLA Adireddy Srinivas : ఉగ్రవాద పిరికి పంద చర్యకు బలమైన ప్రతి చర్య ఉంటుంది

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కాశ్మీర్‌లోని పహల్గాం ఘటనను ఖండిస్తూ కొవ్వోత్తులతో శాంతి ర్యాలీTrinethram News : రాజమహేంద్రవరం :జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాం ప్రాంతంలో భారతీయులపై పాకిస్తాన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల కుటుంబాలకు…

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

TDP : కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీయే

వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం ప్రాంతీయపార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచారని మృతి చెందిన రవికుమార్ కు లోకేష్ నివాళి మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం అందించిన…

Government Hospitals : ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు

కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరుదాతలిచ్చిన ఐస్ కేస్ లు , వెంటిలేటర్లు సైతం వాడడం లేదుసీరియస్ కేసులను కాకినాడ పంపే లోపే ప్రాణాలు పోతున్నాయిఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సౌకర్యాలు కల్పించాలితగిన సిబ్బంది నియామకంలో శ్రద్ధ వహించాలిప్రభుత్వాసుపత్రి సందర్శనలో మాజీ…

Daggubati Purandeswari : లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎంపీ దుగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.…

Ambedkar Jayanti : ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

రాజమహేంద్రవరం: జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా…

Firefighters Week : అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవుదాం

అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.ఏప్రియల్ 14 నుంచి 20 వ తేదీ వరకు అగ్ని మాపక వారోత్సవాలు Trinethram News : రాజమహేంద్రవరం : బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ …

AdiReddy Srinivas : రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మనతోనే ఉన్నారు

Trinethram News : రాజమహేంద్రవరం :రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా తన సొంత నిధులు రూ. 3 లక్షలతో 13వ వార్డు…

Other Story

You cannot copy content of this page