Nashik Kumbh Mela : 2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా

Trinethram News : నాసిక్ :మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా…

Putta Madhukar : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని వాసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళకు వెళ్లి తిరిగి వేస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి కరీంనగర్ రెనే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి…

Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం

పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…

Pawan Kalyan : నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

Trinethram News : AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

NARA Lokesh : మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం…

Ayodhya Darshan Time : అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు

అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు ఉత్తరప్రదేశ్‌ : ఫిబ్రవరి 08. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయా గ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరి సిపోయింది. ఇంకోవైపు రాముడి…

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం Trinethram News : యూపీ – ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 టెంట్లు.. భయంతో పరుగులు…

Other Story

You cannot copy content of this page