సిట్ వేస్ట్ జ్యుడీషియల్ విచారణ కావాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

Sit waste Judicial inquiry is needed: CPI National Secretary K. Narayana సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో, పోలింగ్ తరువాత ఘర్షణలపై విచారణకు వేసిన సిట్ వేస్ట్, అదొక బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ…

దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్

5th phase polling across the country దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ…

హింస, అల్లర్లకు చంద్రబాబు, పురందేశ్వరే కారణం

Chandrababu and Purandeshwar are the cause of violence and riots Trinethram News : AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Trinethram News : అమరావతి:మే 15ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో…

ఐదో దశ ఎన్నికలు ఎప్పుడంటే?

Trinethram News : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. 8 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక మే 25న ఆరో దశ…

ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్…

ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్

Trinethram News : ఓట్ల పండుగ లో వీరు ప్రత్యేకంవీరి స్ఫూర్తి శిఖరంనగరవాసుల్లో నిల్తండావాసులలో ఫుల్. ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్…రంగారెడ్డి జిల్లా కొల్చారం మండల పరిధిలోని సంగాయిపేట తాండా వాసులకు 210 ఓటర్లు ఉండగా…

తెలంగాణలో 5 గంటల వరకు 61.16 శాతం ఓటింగ్, ఇంకా క్యూ లైన్లలో రద్దీ

Trinethram News : TS Election 2024 Voting Percentage Till 5 pm: తెలంగాణలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్:…

ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు

Trinethram News : AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు…

Other Story

You cannot copy content of this page