Adivasi Party : కొత్త రాజకీయాలు చేద్దాం రండి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : సరికొత్త రాజకీయాలు చేద్దాం రండని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు.గతం నుండి నేటి వరకు రకరకాల రాజకీయ పార్టీలలో రకరకాల రాజకీయాలు చేసామని,అలాంటి రాజకీయాలను స్వస్తి…