Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

Smriti Irani : రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై!

Trinethram News : కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు…

YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం

Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…

Cabinet Meeting : మే 8న ఏపీ కేబినెట్ సమావేశం

Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6…

Rakesh Reddy : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు

Trinethram News : గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు.. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వారం రోజుల్లో…

CM Revanth : ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Trinethram News : ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలని తెలిపిన సీఎం రేవంత్. రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌కు సూచనలు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు…

CM Chandrababu Naidu : బాబు జగ్జీవన్‍రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించిన

Trinethram News : అమరావతి : బాబు జగ్జీవన్‍రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్వాతంత్ర్య ఉద్యమం, ఆధునిక భారత దేస నిర్మాణంలోనూ జగ్జీవన్‍రామ్ స్ఫూర్తివంతమైన సేవలదించారనీ అన్నారు… తన జీవితమంతా సమసమాజ…

AP Cabinet Meeting : ఏపి కేబినెట్ సమావేశం.. ఆమోదించిన అంశాలు

Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు…

Waqf Bill Approved : వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం

– దీన్ని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది న్యూఢిల్లీ:వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడీవేడీ చర్చ జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన(12.58 గంటలకు) తర్వాత బిల్లు…

Amit Shah : కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు

Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని,…

Other Story

You cannot copy content of this page