Mallareddy, Harish Rao Meet CM : సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు వేర్వేరు భేటీలు

Trinethram News : Telangana : సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిశారు. ఆయనతో పాటు పద్మారావు కూడా ఉన్నారు. పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు…

AP Assembly : ఏపి అసెంబ్లీలో 5 కమిటీలు నియామకం

Trinethram News : Andhra Pradesh : ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో నిబంధనల కమిటీ సభా హక్కుల కమిటీకి చైర్మన్ గా పితాని సత్యనారాయణ. వినతుల కమిటీకి చైర్మన్…

Parthasarathy : 4 లక్షల గృహాలు మంజూరు

Trinethram News : Mar 21, 2025,ఆంధ్రప్రదేశ్ : ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి మరో అప్డేట్ ఇచ్చారు. PMAY-2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 53 వేల ఇళ్లను కేంద్రం…

MLCs leave YCP : వైసీపీని వీడనున్న మరో 8 మంది MLCలు

Trinethram News : ఏపీలో వైసీపీకి మరో 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. అందువల్లే రాజీనామాకు సిద్ధపడి కూడా ఇప్పటి వరకూ…

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం

Trinethram News : 2025-26 ఆర్థిక సంవత్సరానికి..3 వేల 400 కోట్ల రూపాయిల కేటాయింపులతో.. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో JNPA…

MLC Resigned : వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

ఇప్పటికి 5 గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు Trinethram news : Andhra Pradesh : ఏపీలో వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కు పంపారు. అయితే.. పదవిలో కొనసాగేది? లేనిది? సస్పెన్స్…

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ 2025-26

Trinethram News : తెలంగాణ బడ్జెట్ 2025-26 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో…

Farewell to MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు

Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు…

AP Budget : 20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు!

Trinethram News : అమరావతి :ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున సభలో చర్చ చేపట్టనున్నారు. ఈనెల 21న సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా…

MIM MLA : ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు

Trinethram News : అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదు అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page