గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోను రూపొందించిన గుంటూరు జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోను రూపొందించిన గుంటూరు జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించిన ఈమని నవీన్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం గుంటూరు జిల్లాలో నవీన్…

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ : జనవరి 20హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం…

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీపీ ఫేక్‌ తయారు చేసినట్టు గుర్తింపు.. ఏపీలో నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా…

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం : పన్నూ

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు…

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే.. దిస్‌పూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు…

నాటు సారా తయారీ స్థావరంపై యాడికి UPS పోలీసుల దాడులు

Trinethram News : అనంతపురం నాటు సారా తయారీ స్థావరంపై యాడికి UPS పోలీసుల దాడులు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు యాడికి UPS పోలీసులు లక్ష్మంపల్లి గ్రామ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో…

కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు

Trinethram News : ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం, మండలంలో కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు అనుమతులు లేకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం?

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం? Trinethram News : తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ…

Other Story

You cannot copy content of this page