కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులుBy trinethramnews / జనవరి 16, 2024 TRINETHRAM NEWSTrinethram News : ఏలూరు జిల్లా..జంగారెడ్డిగూడెం, మండలంలో కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు అనుమతులు లేకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు