CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

PM Modi : మే నెలలో సింహాల గణన

Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో…

Akkineni family : ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ Trinethram News : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టాలీవడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం భేటీ అయ్యింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల…

PM Narendra Modi : దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ Trinethram News : Dec 27, 2024, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ…

PM Modi : కువైట్‌కు ప్రధాని మోదీ

కువైట్‌కు ప్రధాని మోదీ Trinethram News : కువైట్‌ : ఇవాళ, రేపు కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం…

PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

PM Modi : ‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం,…

Debate on Constitution : రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ

రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిTrinethram News : 75 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయసభల్లో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో శుక్రవారం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. శనివారం వరకు కొనసాగే…

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌..! ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్‌ వచ్చింది.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ…

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ…

Other Story

You cannot copy content of this page