సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది

Trinethram News : అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న కొత్తపేట,…

టీడీపీ మూడో జాబితా విడుదల

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

గురజాల TDP MLA అభ్యర్థిగా జంగా?

Trinethram News : AP: పల్నాడు జిల్లా గురజాల TDP MLA అభ్యర్థిగా YCP MLC జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైనట్లు తెలుస్తోందిత్వరలో ఆయన TDPలోచేరుతున్నట్లుసమాచారంయరపతినేని శ్రీనివాసరావుకు నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది . ఇక…

ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

Trinethram News : కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి…

ఇప్పటికే పార్థసారధి కి నూజివీడు టిక్కెట్ ప్రకటన

టిడిపి లో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్.. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… వారి ఆధ్వర్యంలో వైకాపాని వీడి వైకాపా అనుబంధ…

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.

You cannot copy content of this page