National Panchayat Raj Week : జాతీయ పంచాయతీరాజ్ వారోత్సవం

తేదీ : 24/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, కుదప గ్రామ సచివాలయంలో ఘనంగా గ్రామ పంచాయతీ రాజ్ వారోత్సవాలు జరిగాయి. మీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు…

Akkala Gandhi : తీవ్రంగా ఖండించిన అక్కల గాంధీ

తేదీ : 23/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ముందు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ జెండాని అవనతం చేసిన జనసేన…

Deputy Sarpanch : ఉప సర్పంచ్ గా ఎన్నికైన వైసిపి నాయకులు

తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, జి కొండూరు మండలం, కట్టుబడిపాలెం గ్రామపంచాయతీలో ఉప ఉపసర్పంచ్ ఎన్నికల జరిగాయి. బానోవతు. వెంకటేశ్వరరావు పోటీ చేయగా అన్ని పార్టీలు…

Bible Mission Meeting : ఘనంగా జరిగిన బైబిల్ మిషన్ సభ

తేదీ : 17/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, తాడిగూడెం గ్రామంలో ఘనంగా బైబిల్ మిషన్ సభ జరిగింది. ఈ సభకు వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ మరియు దేవదాసు…

Election Campaign : ఒంటరిగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి. రాజా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి మాత్రం జనసేన, బిజెపి నాయకులు దూరంగా…

బంక్ యాజమాన్యాలకు హెచ్చరిక

Warning to bunk owners కృష్ణా జిల్లా: ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం లోని హెచ్.పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

టీడీపీ మూడో జాబితా విడుదల

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

నేడు టీడీపీ 3వ జాబితా?

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ…

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కలలకు రెక్కలు’ పథకం

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరాను

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు. -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ…

Other Story

You cannot copy content of this page