Election Campaign : ఒంటరిగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి. రాజా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి మాత్రం జనసేన, బిజెపి నాయకులు దూరంగా…

బంక్ యాజమాన్యాలకు హెచ్చరిక

Warning to bunk owners కృష్ణా జిల్లా: ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం లోని హెచ్.పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

టీడీపీ మూడో జాబితా విడుదల

అమరావతి 11 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస-గౌతు శిరీష, పాతపట్నం-మామిడి గోవింద్ రావుశ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపు కోట-కోళ్ల లలిత కుమారికాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావుఅమలాపురం-అయితాబత్తుల ఆనందరావుపెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం-వసంత కృష్ణప్రసాద్నరసారావుపేట-చదలవాడ అరవింద్…

నేడు టీడీపీ 3వ జాబితా?

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ…

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కలలకు రెక్కలు’ పథకం

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరాను

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు. -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ…

గురజాల TDP MLA అభ్యర్థిగా జంగా?

Trinethram News : AP: పల్నాడు జిల్లా గురజాల TDP MLA అభ్యర్థిగా YCP MLC జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైనట్లు తెలుస్తోందిత్వరలో ఆయన TDPలోచేరుతున్నట్లుసమాచారంయరపతినేని శ్రీనివాసరావుకు నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది . ఇక…

క్షుద్ర పూజల కలకలం

మైలవరం మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది…

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి లో ఇసుక రీచ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు,మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా…

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

Other Story

You cannot copy content of this page