కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు

మాజీ శాసనసభలు రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిని సన్మానించారు త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు…

Minority Girls’ Gurukul : కామన్ మెన్యూ డైట్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

మంథని మైనారిటీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ మంథని, ఫిబ్రవరి 22:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు. శనివారం స్థానిక సంస్థల…

నేడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సాయంత్రం 4.30కు ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనం ప్రారంభోత్సవం. 5 గంటలకు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమిపూజ.. ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్​ నగర్​ బస్ డిపో వద్ద పునాదిరాయి వేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

అన‌కాప‌ల్లిలో బ‌ట‌న్ నొక్కి వైయ‌స్ఆర్ చేయూత నిధులు విడుద‌ల చేసిన సీఎం జగన్

26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5,060.49 కోట్ల సాయం ఈ నాలుగేళ్లలో మొత్తం సాయం రూ.19,189 కోట్లు.. ఒక్కొక్క మహిళకు రూ.75 వేల చంద్రబాబు పేరు చెబితే మోసాలు దాగాలు గుర్తుకు వస్తాయి.. అదే దత్త పుత్రుడు…

గుంటూరు పై ఆసక్తి చూపుతున్న అలీ

Trinethram News : అమరావతి కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు .. ఈసారి ముస్లిం లకు ఒక ఎంపి స్థానం ఇచ్చే యోచన లో వైసీపీ.. గుంటూరు,నంద్యాల లో ఒక స్థానం లో ఇచ్చే యోచన. కొలిక్కి రాని…

Other Story

You cannot copy content of this page