P.Arun : ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్

District Collector P.Arun అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్ 1వ తేదీనే 100శాతం పింఛన్లు పంపిణీ కావాలి. పల్నాడుజిల్లా లోని పింఛనుదారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్…

Ex-Sarpanch Murder : మాజీ సర్పంచ్ మర్డర్

Ex-Sarpanch Murder Trinethram News : రాయపర్తిమండలంలోని బురహన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావు హత్య మండలంలో కలకలం రేపుతుంది.తన ఇంట్లోనే హత్యకు గురవ్వడం గమనార్హం.భూ తగాదాలు పాత కక్షల నేపంలోనే హత్యకు గురయ్యారని గ్రామస్తులు అనుమానం…

BRS Mandal President : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కేసు నమోదు

A case has been registered against BRS mandal president జూన్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Trinethram News : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ మండల…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు

బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్…

పోలీస్టేషన్లలో పది పరీక్షా ప్రశ్నాపత్రాలు

ఈనెల 18 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలు… అన్ని మండల కేంద్రాలలోని పోలిస్టేషన్లకు చేరుకున్న పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు

Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల…

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్ చింతకాని మండలం పాతర్లపాడు రైల్వే గేట్ సమీపంలో తెగిపోయిన గూడ్స్ రైలు లింక్. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

గన్ పౌడర్ పేలి కూలీ మృతి

Trinethram News : ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : చినకామన పూడి గ్రామం : గన్ పౌడర్ పేలి కూలీ మృతి మరొకరి పరిస్థితి విషమం గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని…

Other Story

You cannot copy content of this page