Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

AP News : గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు…

MLA Kavya Krishna Reddy : కావలి నియోజవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గం, ప్రజలకు, మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరచిన , కావలి శాసనసభ్యులు, కావ్య కృష్ణారెడ్డి, ప్రజా క్షేమమే ధ్యేయంగా , ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ అనునిత్యం ప్రజలలో మమేకమై అభివృద్ధి…

Maha Kumbh : రేపటితో మహా కుంభమేళా ముగింపు

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ…

Holiday : రేపు ఎల్లుండి సెలవు

తేదీ : 25/02/2025 కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); రేపు మహాశివరాత్రి సందర్భంగా, ఎల్లుండి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉభయగోదావరి, జిల్లాలు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది.…

TGSRTC : వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను సవరించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం…

Mahashivratri : మహాశివరాత్రి మహోత్సవాలు

తేదీ : 22/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు లో ఉన్నటువంటి పంచరామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు…

Mahashivratri : రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : ఏపీలోని శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 19వ తేది నుండి మార్చి 1వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 22…

Srisailam : శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

Trinethram News : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19-మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ చెప్పారు.…

Mahashivratri : మహాశివరాత్రి నిర్వహణకు ప్రభుత్వ సహకారం

మహాశివరాత్రి నిర్వహణకు ప్రభుత్వ సహకారం Trinethram News : ఈనెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించేందుకు జిల్లాలోని దేవాలయాలకు ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లావ్యాప్తంగా…

Other Story

You cannot copy content of this page