kukatpally

TELANGANA

LoC : ముఖ్యమంత్రి సహాయనిధి(ఎల్ ఓ సి) అందజేత

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 4 : కూకట్పల్లి నియోజక వర్గం ఫతేనగర్ నగర్ డివిజన్ లో నివాసం ఉంటున్న  జి.అరుణ వయస్సు 42 సంవత్సరాలు, చేతి గాయం అవడం […]

TELANGANA

Bandi Ramesh : టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో సహా బయట పెడతం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో సహా బయట పెడతామని కూకట్పల్లి కాంగ్రెస్

TELANGANA

Dodla Venkatesh Goud : వెంకటపాపయ్య నగర్లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని

TELANGANA

Bandi Ramesh : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : బాలాజీనగర్ లో నూతనంగా ఏర్పాటు

TELANGANA

బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పిఎసి ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2 : బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని

TELANGANA

Tammineni Praveen Kumar : సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : కేపిహెచ్బి డివిజన్ లో రేషన్ షాప్ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని

TELANGANA

Financial Assistance : అంత్యక్రియలకు ఆర్ధికసాయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో నివసించే లక్ష్మయ్య(62) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది.

TELANGANA

Bandi Ramesh : ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉంది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1: ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి

TELANGANA

Rice for the Poor : మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన

TELANGANA

దీప్తి శ్రీనగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కు ఆహ్వానం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : దీప్తి శ్రీనగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి

You cannot copy content of this page

Scroll to Top