కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కూరపాటి సునీల్ మాదిగ

Union Minister Kishan Reddy was treated politely by Sunil Madiga Trinethram News : వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…

వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Trinethram News : వరంగల్ జిల్లా మార్చి08వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు…

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ…

ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి

తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800…

తూప్రాన్ లో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రోడ్ షో, బిజెపి శ్రేణుల బైక్ ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

You cannot copy content of this page