Actress Jatwani : నటి జత్వాని కేసులో ఏసీపీ, సీఐల సస్పెన్షన్ లేదు

There is no suspension of ACP and CI in actress Jatwani’s case ఏకేపీ హనుమంతరావు, సీఐ ఎం.సత్యనారాయణరావులపై ప్రభుత్వం తీరు జథోని విచారణలో హనుమంతరావు కీలక పాత్ర పోషించాడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ సత్యనారాయణ శ్రీ…

Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు

Former Minister Harish Rao Trinethram News : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం. ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్…

ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని…

ప్రేమలో పడ్డ కూతురు.. ఉరేసి చంపిన తల్లి

Trinethram News : ప్రేమలో పడ్డ కూతురు.. ఉరేసి చంపిన తల్లి హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులు…

హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలట.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

Trinethram News : తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు…

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి లో ఇసుక రీచ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు,మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా…

పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…

డాక్టర్ nttps బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి12 గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూస్తూనే ఉన్నాం

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది…

మూడు రోజులుగా తారు డబ్బా లో

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో…

నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బి.అనుషా బాధ్యతల!

ఇబ్రహీంపట్నం ఎస్ ఐ గా ఈరోజు నుండి విధులకు హాజరైన అనూషా…!! గుంటుపల్లి సెక్టార్ విజయలక్ష్మి స్థానం లో కాకినాడ ఒన్ టౌన్ నుండి బదిలీ పై వచ్చిన బత్తు.అనూషా…!!

You cannot copy content of this page