Chandanotsavam : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం

స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం Trinethram News : సింహాచలం :ఏపీలోని విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం…

Jayasudha : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది… ఈ అవార్డుల కోసం వ్యక్తి గత…

AP Fiber Net : ఏపి ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Trinethram News : ఏపీ ఫైబర్ నెట్‌‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌‌‌ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి…

Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

MLA Jare : ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో ప్రభుత్వం ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా…

లక్ష్యాల మేరకు వేగవంతం

తేదీ : 16/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, వివిధ అంశాలపై…

AITUC : ఎన్డీఏ కూటమి ప్రభుత్వo పారిశుధ్య కార్మికులపై మొండి వైఖరి విడనాడాలి

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలి త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. కాకినాడ,ఏప్రిల్,16: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన…

Saraswati Pushkaram : మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు

Trinethram News : వచ్చేనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు (సుమారుగా 12 రోజులు) భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ‘సరస్వతీ పుష్కరాల’ను నిర్వహిస్తున్నామ ని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నా రు. ఈ…

CM Revanth : జపాన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్‌

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం Trinethram News : ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి…

Sports City : అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

Trinethram News : Andhra Pradesh : అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్…

Other Story

You cannot copy content of this page