సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి. ధర్మపురి మున్సిపల్ కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య…

ఏపీలో కాలేజీ అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో కాలేజీ అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై…

సరస్వతి పవర్ భూములను పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సరస్వతి పవర్ భూములను పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Trinethram News : పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. వేమవరంలో సరస్వతి పవర్‌ భూములు పరిశీలించిన పవన్‌.. గత ప్రభుత్వంలో…

ఏపీలో సరికొత్తగా మిడ్ డే మీల్

ఏపీలో సరికొత్తగా మిడ్ డే మీల్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ! Trinethram News : ఏపీలో మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని కొత్తగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు…

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాడేరు శాసనసభ్యులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాడేరు శాసనసభ్యులు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: -కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జీవో నెంబర్ 3 అమలు చేశాకే డీఎస్సీ నోటిఫికేషన్…

2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం

2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం ధ్రువీకరించి లేఖ పంపించిన IOA Trinethram News : 2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ ను భారత్లోనిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్…

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ2019లో జరిగిన విలేకరి హత్య కేసులో రాజాపై ఆరోపణలుకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసు నమోదుTrinethram News : విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి…

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి…

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వంగుర్తించింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో పదో తరగతి…

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌ ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తంసుద్దపూస ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతరా? మత్స్యకారుల జీవితాల్లో సర్కార్‌ మట్టిమూసీ మురుగులో కోట్లు కుమ్మరిస్తారు.. జలాశయాల్లో చేపపిల్లలు వదలరా?మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం…

You cannot copy content of this page