government

WhatsApp Image 2024 02 10 at 14.17.49
ANDHRAPRADESH

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు […]

WhatsApp Image 2024 02 09 at 19.50.07
TELANGANA

కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ : గత భారాస ప్రభుత్వ వైఖరి వల్లే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కృష్ణా

WhatsApp Image 2024 02 09 at 16.24.46
NATIONAL

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో

WhatsApp Image 2024 02 09 at 14.58.33
ANDHRAPRADESH

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది.

WhatsApp Image 2024 02 09 at 2.24.38 PM
ANDHRAPRADESH

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా…మనం వాళ్లకి సహకరిస్తే,మన జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు సహకరిస్తారు.మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి

WhatsApp Image 2024 02 09 at 08.17.49
TELANGANA

నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ తన పదవికి రాజీనామా చేశారు

ఈ మేరకు రాజీనామా లేఖను శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు పంపించారు. 2013లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన సేవలను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

WhatsApp Image 2024 02 09 at 08.15.09
TELANGANA

తెలంగాణ మూడవ అసెంబ్లీ

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు

WhatsApp Image 2024 02 08 at 20.42.09
ANDHRAPRADESH

భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు గత ప్రభుత్వ

WhatsApp Image 2024 02 08 at 10.56.04
ENTERTAINMENT

బుల్లి తెరపై సందడి చేసిన బాపట్ల ఐ న్యూస్ వెంకట్

మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిల పనిచేస్తూ, నేడు బుల్లి తెరపై ఆరంగ్రేటం చేసి,తెలుగు ప్రజానీకానికి దగ్గరైన నిరంతర సేవకుడు ఐ న్యూస్ వెంకట్. ముందు ముందు

You cannot copy content of this page

Scroll to Top