సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలవాలి:

Trinethram News : సిద్దిపేట నియోజకవర్గం పదిలో ప్రథమ స్థానం లో నిలవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.హరీష్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ…

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం

ఒక్క ఫోన్ కొట్టండి గంటలో షాద్ నగర్ లో ఉంటం కార్యకర్తలు కష్టపడాలి.. భవిష్యత్తు మనదే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,…

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు

షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమంలో పోరాటస్ఫూర్తిని చూపారు ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.

కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని మీడియా పాయింట్లో శనివారం హరీశ్రావు మాట్లాడారు.…

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన కేటీఆర్

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ…

టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్ బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ

మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి (24-1-2024) బుధవారం పర్యటన వివరాలు : 1.)తేది 24-1-2024 సాయంత్రం 4:00 గంటలకు కైకలూరు మండలం రామవరం గ్రామం లో ఆత్మీయ సమావేశమునకు హాజరు అవుతారు..సమావేశములలో ఆ గ్రామ అభివృద్ధి గురించి మరియు సమస్యలను…

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

Other Story

You cannot copy content of this page