AP DSC : మరికాసేపట్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే Trinethram News : అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌…

Class 10 Exams : పది పరీక్షలకు సర్వం సిద్ధం నేటి నుండి పరీక్షలు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు గంట ముందే చేరుకోవాలి SSC Exams పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్‌ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం…

Class 10 exams : పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి

పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం ముళ్ళపూడి వెంకటేశ్వరరావు త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా…….ఈ సమయంలో పిల్లలని శారీరకంగా. మానసికంగా దృఢంగా తయారు చేయడం మన బాధ్యత. ఈరోజు నుండి పరీక్షలు…

10th Class Exams : రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

భూపాలపల్లి జిల్లా: మార్చి 20. తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది,పరీక్షలు నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లను…

Full Day : రేపటి నుంచి ఒంటిపూట బడులు

Trinethram News : Mar 14, 2025,ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఉదయం7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో…

Write Exams Calmly : ప్రశాంతంగా పరీక్షలు రాయండి : కోడిమే వంశీ

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వ…

Inter Exams : మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్

5 నిమిషాలు లేటైనా ఓకే. నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మందిప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటువివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య Trinethram News : హైదరాబాద్ రాష్ట్రంలో ఈ…

Student Suicide : ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Trinethram News : తెలంగాణ : Mar 01, 2025, పరీక్షల భయంతో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వైష్ణవి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది అయితే శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె.. ఇవాళ…

UPSCలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి

UPSCలో తెలంగాణ యువత విజయాలు సాధించాలి: UPSC పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలక్ట్ కావాలని బలంగా కోరుకుంటోంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

Other Story

You cannot copy content of this page