రామగుండం 1 ఏరియా యాజమాన్యానికి రిపోర్ట్ చేసిన మణుగూరు కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ ఉద్యోగులు

రామగుండం 1 ఏరియా యాజమాన్యానికి రిపోర్ట్ చేసిన మణుగూరు కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ ఉద్యోగులు పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమంలో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి నూతన ఉద్యోగులుగా నియామక పత్రాలు అందుకున్న మణుగూరు ఏరియా కు చెందిన…

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సీఐటీయు

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి తీపి కబురు అందించాలని సీఐటీయు తుమ్మల.రాజారెడ్డిసింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని అర్జీ1, ఏరియా వర్క్ షాప్ లో నంది నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి…

27న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు రాగలరని పిలుపునిచ్చారు

27న హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు రాగలరని పిలుపునిచ్చారు. ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ…

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ మరియు బేసిక్ పే అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ మరియు బేసిక్ పే అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి21 నవంబర్ 2024…

108 సిబ్బంది సమ్మె

108 సిబ్బంది సమ్మెTrinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంత్రిపురాంతకంలో మండల స్థాయిలో గల 108 సిబ్బంది వారి యొక్క సమస్యలపై, ఎమ్మార్వో శ్రీనివాసులు గారికి ,ఎంపీడీవో రాజ్ కుమార్ గారికి సమ్మె నోటీసు అందజేశారు .ఈ కార్యక్రమంలో 108 ఎంప్లాయిస్…

నవంబర్ 16వ తేదీ లోపు క్యాడర్ ఫిక్సషన్

నవంబర్ 16వ తేదీ లోపు క్యాడర్ ఫిక్సషన్, బేసిక్ పే వేతనం అమలు చేయాలి జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరికీ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ వరంగల్ జిల్లా 12-11-2024 త్రినేత్రం న్యూస్…

ట్.జి.న.ప్.డ్.సి.ల్ చారిటబుల్ ట్రస్ట్

ట్.జి.న.ప్.డ్.సి.ల్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వరుణ్ రెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ /టీజీనపీడీసీల్ అందరు విద్యుత్ ఉద్యోగుల సహాయ సహకారాలతో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి టీజీనపీడీసీల్ చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ ను తెరిచి ప్రతి నెల ఫండ్ ను…

Prateek Jain : నన్నెవరూ కొట్టలేదు : వికారాబాద్ కలెక్టర్

నన్నెవరూ కొట్టలేదు..: వికారాబాద్ కలెక్టర్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్..తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టంచేసినకలెక్టర్..మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడి..ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని…

APPSC : ఏపీలో డిసెంబర్ 18 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు

ఏపీలో డిసెంబర్ 18 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు Trinethram News : Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు,సిబ్బంది కి నిర్వహించే డిపార్ట్ మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే…

వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం

వెంకట్రామిరెడ్డిపై విచారణకు ఆదేశం Trinethram News : ఏపీలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై వైస్సార్…

Other Story

<p>You cannot copy content of this page</p>