Fellow Employee : మహిళను రూమ్లో బంధించి అత్యాచారం చేసిన తోటి ఉద్యోగి

A fellow employee who raped the woman in the room Trinethram News : సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన…

Deputy CM Pawan Kalyan : అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

If forest department employees are attacked, action will be taken: Deputy CM Pawan Kalyan Trinethram News : Andhra Pradesh : వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా చర్యలు…

NHM : 28న మంచిర్యాలలో ఎన్ హెచ్ ఎం అల్ క్యాడర్స్ సమావేశం

NHM cadres meeting at Manchiryal on 28th మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ నెల 28న మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ జిల్లా…

District Transport Department : మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం

Turned into a liquor store District Transport Department Office త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆన్ డ్యూటీ లోనే యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న ఉద్యోగులు నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం బీర్ బాటిళ్లు పక్కనే…

మామను దారుణంగా కొట్టిన కోడలు

Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం వారానికి రెండు రోజుల సెలవులుతోపాటు వేతన పెంపు కూడా కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి

మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన

నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం…

27న ఛలో విజయవాడ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌

Trinethram News : హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌.. 200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Other Story

You cannot copy content of this page