BSNL Office : డిండి మండల కేంద్రంలో ని bsnl ఆఫీస్ కి తాళం

కానరాని ఉద్యోగులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.పేరుకే మండల కేంద్రం లో బీఎస్ఎన్ఎల్ టవర్, రాని నెట్ వర్క్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్12 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు తాళం. పేరుకే ఉద్యోగులు ఆఫీసులో కంటి…

Retirement : ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజం

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ పదవి విరమణ ఆత్మీయ విడుకోలు కార్యక్రమం…

NHM : ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ పీ.అర్.సి. బకాయిలు చెల్లించాలి ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 08 ఏప్రిల్ 2025. నేషనల్ హెల్త్ మిషన్ లో 17541 ఉద్యోగులందరికీ రావాల్సిన 7 నెలల పీ.ఆర్.సీ. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఎన్. హెచ్.ఎం కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం)…

Savitribai Phule : మహాతల్లి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి సందర్భం గా

సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారుగోదావరిఖని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్జీ-1 సబీసీనా ప్రెసిడెంట్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ అడ్వైజర్ శ్రీ చిలుక శ్రీనివాస్ సెక్రటరీ దేవ…

International Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

సింగరేణి యాజమాన్యం క్రచ్ ఏర్పాటు చేసి మహిళల ఉద్యోగస్తులకు కానుక ఇవ్వాలి సిఐటియు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో వివిధ గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగస్తుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రచ్ ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం…

Mahila Shakti Buses : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Trinethram News : 2.5 శాతం డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం మండల…

Strike : ఒప్పందాలు అమలు చేయాలి

తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , అవుట్సో ర్సింగ్ ఉద్యోగుల సమ్మె నాటి ఒప్పందాలు అమలు చేయాలి. హెచ్ ఆర్…

శ్రీ రాంపూర్ ఏరియా లో పదకొండవ వేజ్ బోర్డు లో రిటైర్డ్ ఉద్యోగులు 2106 ఉంటే కేవలం 83 మందికే పెన్షన్లు రివైజ్ చేస్తారా?

శ్రీరాంపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మిగతా క్లెయిమ్ లను సెటిల్మెంట్ చేయడం లో నిర్లక్ష్యం గా వ్వవహరిస్తున్న యాజమాన్యం, సిఎంపిఎఫ్ అధికారులు. ఒక్క ఏరియా లోనే ఇలా ఉంటే మిగతా పది ఏరియాల రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.…

Special Holiday : ఏపీలో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

Trinethram News : ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉబయ గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ…

Murder : వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య

వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య వరంగల్ జిల్లా డిసెంబర్ 03 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లా లోని రంగంపేటలో ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది… వివరాల్లోకి వెళితే.. కాకతీయ…

Other Story

You cannot copy content of this page