MLA Vegulla : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట : త్రినేత్రం న్యూస్ : మండపేట పట్టణంలో నాళంవారి వీధి బురుగుంట చెరువుగట్టు వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి…

Road Accident : రోడ్ ప్రమాదంలో యువకుడు మృతి

Trinethram News : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన పుట్టా వీర వెంకట రమణ30 మండలంలోని కొత్తగూడెంలో నివాసం వుంటున్నారు గురువారం రాత్రి బైక్ పై వెళ్తుండగా కృష్ణంపాలెం వద్ద రోడ్ పై ఆరబోసిన ధాన్యం…

K.V. Satyanarayana : తూర్పు గోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కె.వి. సత్యనారాయణ బాధ్యతలు స్వీకారం

రాజమహేంద్రవరం: 1991 బ్యాచ్ కు చెందిన కె.వి. సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీగా, రాజమహేంద్రవరం ఎస్.బి…

Three People Died : విద్యుత్ ఘాతంతో ముగ్గురు మృతి

త్రినేత్రం న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం కోరుకొండ మండలం కాపవరం గణపతి రైస్ మిల్లులో ధాన్యం లోడ్ చేసే కన్వేంటర్ బెల్ట్ తీసుకెళ్తుండగా 11 కెవి విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు…

Sangam Dairy : మొక్కలు పెంపకం సమాజానికి మేలు- సంఘం డైరీ ఇన్ చార్జి

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా సంగం డైరీ ఆద్వర్యంలో అనపర్తిలో బిఎంసి లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మొక్కలను ప్లాంట్ ఇన్చార్జి టి దివాకర్ రావు నాటారు. మొక్కల వలన ఆరోగ్యానికి ఎంతోమేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు కనీసం రెండు…

MLA Nallamilli : చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన కేంద్రం మాకు వద్దు

త్రినేత్రం న్యూస్ : బలబద్రపురం. చెత్త నుండి విద్యుత్ ఉత్పాదన పరిశ్రమ వద్దని గ్రామస్థులు తీర్మానం చేయడం చాలా సంతోషించతగ్గ విషయమన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.…

Collector P Prashanthi : కృష్ణుడుపాలెం కాలనీ లో కలెక్టర్ పర్యటన

గోకవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండలం పరిధిలో బుధవారం అధికారులతో కలిసి పర్యటించి కృష్ణుడుపాలెం కాలనీ వాసుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. దేవీపట్నం మండలం పరిధిలో…

MLA Nallamilli : నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు అనపర్తి మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 35 మంది వితంతువులకు పెన్షన్లు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమoలో అనపర్తి మండలం ఎన్…

YSRCP Party : వాష్ ఔట్ అయిపోతున్న వైయస్సార్ సిపి పార్టీ

అనపర్తి : త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గంరామవరం: గ్రామంలోని కీలక నేతలంతా వైసిపిని వీడి టిడిపిలోకి చేరిక,ప్రజాకర్షణ కలిగిన నేతల చూపు కూటమి వైపు,ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ ల నాయకత్వం పట్ల ఆకర్షితులౌతున్న వైయస్సార్…

Pastor Dies : అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి

తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో…

Other Story

You cannot copy content of this page