Brahmastra : గంటలో అమెరికాను తాకే బ్రహ్మాస్త్రం!

Trinethram News : భారత్ అద్భుతం చేసింది. 1500KM రేంజుతో గంటకు 12,144KM వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు ఇది గంటలో చేరుకోగలదు. ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్(LRASHM) 2023, NOV 16న…

DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ నుంచి గగనతలంలో డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

Other Story

You cannot copy content of this page