ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…
అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…
అమరావతి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ
న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 07చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో పలువురి నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల చంద్రబాబు…
Trinethram News : డీల్లీ: లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో మంగళవారం సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్…
‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…
ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నట్లు…
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నా మాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనం ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం
Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష…
పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల
You cannot copy content of this page