Rest Teacher Dies : విశ్రాంతి ఉపాధ్యాయుడు మృతి

తేదీ : 15/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో ఉన్నటువంటి యర్రం శెట్టి. సుబ్బారాయుడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి ఆ సంఘం అధ్యక్షులు…

Students Death : గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి

Trinethram News : సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పదంగా…

Fish Death : చెరువులో చేపల మృత్యువాత

తేదీ:24/01/2025చెరువులో చేపల మృత్యువాతతిరువూరు నియోజకవర్గం:( త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట పట్టణంలో స్థానిక కోనేరు చెరువులో కలుషిత జలంతో చేపలు మృత్యువాత పడ్డాయి. రూ. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు పెంపకాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…

NTR’s Death Anniversary : ఖనిలో 18న ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు

ఖనిలో 18న ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని ఈనెల 18న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని లోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సింగరేణి కాలరీస్ లేబర్…

Student Death in Philippines : ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి Trinethram News : ఫిలిప్పీన్స్‌ : ఎంబీబీఎస్ విద్య అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నిగ్ధ (17) పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత…

కలుషిత నీరుతో బ్రతకడమా? చావడమా?

కలుషిత నీరుతో బ్రతకడమా? చావడమా? గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంత సమీపంలో ప్రవహించే జీవనది ఐన గోదావరి నది లో వివిధ పరిశ్రమల వ్యర్ధాల ద్వారా వస్తున్న రసాయనాలు కలిసి విషపూరితమైన నీరు చేరుకొని ప్రవహిస్తుందని, దీని…

YS Rajasekhara Reddy : నేడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

Today is the death anniversary of Mahaneta YS Rajasekhara Reddy Trinethram News : Sep 02, 2024, నేడు కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. పాదయాత్ర…

NIMS : నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

Atrocity in NIMS : Death certificate while still alive Trinethram News : ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత…

DCP A. Bhaskar : మిస్సింగ్ మరియు అసహజ మరణాల కేసులపై ప్రత్యేక దృష్టి మరియు డయల్ 100 ల పై ప్రత్యేక చర్యలు :మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

Special focus on missing and unnatural death cases and special action on dial 100s: Manchiryala DCP A. Bhaskar మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏసిపి, సిఐ, మరియు యస్ఐ లతో…

ఖనిలో ఘనంగా కార్మిక నాయకుడు మామిడి ఆగయ్య వర్ధంతి వేడుకలు

Labor leader Mamidi Agaiah’s death anniversary celebrated in Khani మామిడి ఆగయ్య సేవలను కొనియాడిన వక్తలు రజక సంఘం అధ్యక్షులు, AITUC నాయకులు కీ”శే” మామిడి ఆగయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు రజక సంఘం…

Other Story

You cannot copy content of this page