Fire Accident : బొమ్మల దుకాణంలో అగ్ని ప్రమాదం

Trinethram News : చిలకలూరిపేట: పట్టణంలోని సుభాని నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. షాపు నుండి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి.…

Road Accident : రహదారి సర్వీస్ రోడ్డు ప్రక్కన ఆగిప్రమాదం

Trinethram News : Andhra Pradesh : యడ్లపాడు మండల కేంద్రమైన వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ప్రక్కన శుక్రవారం ఆగిప్రమాదం చోటుచేసుకొన్నది. దాదాపు పావు కిలోమీటర్ పొడవునా తగలబడుతూ మంటలు ఇళ్ళవద్దకు చేరుకోవడంతో ఇళ్ల వారు…

Vidadala Rajani : విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం.. పదవిలో ఉన్నప్పుడు చేసిన…

Rajini : మాజీ మంత్రి విడదల రజిని పై అట్రాసిటీ కేసు నమోదు

మాజీ మంత్రి విడదల రజిని పై అట్రాసిటీ కేసు నమోదు Trinethram News : చిలకలూరిపేట : మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు…

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తేదీ : 30/01/2025. గుంటూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం , కావూరు గ్రామానికి చెందిన కందుల విజయమ్మ ఇటీవల మరణించడం జరిగింది.…

పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ

పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ Trinethram News : చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ CID విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ మేరకు బ్యాంకులో సిబ్బందిని, ఖాతాదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తున్నారు. మీరు బ్యాంకులో ఖాతా…

Installment of Farmers : రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ

Rajini gave the installment of farmers’ commission money retur జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు.. తాజాగా చిలకలూరిపేట మండలం…

ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్న గ్రామీణ పోలీసులు

Two-wheelers are owned by rural police Trinethram News : చిలకలూరిపేట : మండలం లోని కావూరూ తోపాటు పలు గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వస్తువులు దాచి ఉన్నారేమో…

రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

Other Story

You cannot copy content of this page