Installment of Farmers : రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ

Rajini gave the installment of farmers’ commission money retur జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు.. తాజాగా చిలకలూరిపేట మండలం…

ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్న గ్రామీణ పోలీసులు

Two-wheelers are owned by rural police Trinethram News : చిలకలూరిపేట : మండలం లోని కావూరూ తోపాటు పలు గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైనా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే వస్తువులు దాచి ఉన్నారేమో…

రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు

చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీలు నిర్ణయం ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ ప్రజాగళం సభలో ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్

చలో చిలకలూరిపేట.. రండి! చరిత్ర సృష్టిద్దం!! చిలకలూరిపేటలో 17న నిర్వహించే ఉమ్మడి సభను విజయవంతం చేయాలి.. కలిశెట్టి

Trinethram News : 15-03-2024 ఎచ్చెర్ల నియోజకవర్గంలావేరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు ఉమ్మడిగా చిలకలూరిపేటలో ఈ నెల 17 నిర్వహించనున్న సభలో పాల్గొనేందుకు జనం భారీ స్థాయిలో తరలి రావాలని , తద్వారా ఇదే సభను విజయవంతం చేయాలని…

ఈ నెల 17న చిలకలూరిపేట సభ

జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ విమానం..! ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ హాజరు కానున్న ప్రధాని మోదీ కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

You cannot copy content of this page