టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు

తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.. చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు.. ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు…

శ్రీ వారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ కేసు

తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ…

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు…

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు జర్నలిస్ట్…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

పెండింగ్ లో ఉన్న ఫారంలు త్వరగా పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకాకుళం: పెండింగ్ లో ఫారంలు త్వరగా డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోరల్ తొలగింపులు, చేర్పులు,…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాయింట్స్

Trinethram News : అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలకి నా కృతజ్ఞతలు. రచయిత ఎవరి పక్షం నిలబడి రాసారో పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలపాతి సురేష్ రాసిన పుస్తకం చదివితే అర్ధం…

కేసీఆర్ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

3 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్

Trinethram News : తెలంగాణ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ రావడంతో తెలంగాణ భవన్‌కు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్…

Other Story

You cannot copy content of this page