ఎస్బీఐ ఏటీఎంలో రూ.30 లక్షల చోరీ

Theft of Rs.30 lakh in SBI ATM Trinethram News : 4th Aug 2024 అనంతపురం అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో…

నేడే ఎమ్మెల్సీ పోలింగ్

MLC polling today Trinethram News : ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం1,23,985 మంది ఓటర్లు..173 పోలింగ్‌ కేంద్రాలు.. సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత నడుమ పోలింగ్‌కు ఏర్పాట్లునేడు పోలింగ్‌…

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

District Collector Muzammil Khan to conduct Group 1 preliminary exams on June 9 పెద్దపల్లి జిల్లాత్రినేత్రం న్యూస్ (ప్రతినిధి) పెద్దపల్లి జిల్లాలో 6098 మంది అభ్యర్థులకు 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుబయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 9-00…

సిట్ వేస్ట్ జ్యుడీషియల్ విచారణ కావాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

Sit waste Judicial inquiry is needed: CPI National Secretary K. Narayana సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో, పోలింగ్ తరువాత ఘర్షణలపై విచారణకు వేసిన సిట్ వేస్ట్, అదొక బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ…

పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి!

Attack on Pawan’s security guard’s house! Trinethram News : హైదారాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్ పేట్ లోని ఆయనఇంటిపై రాడ్లు, రాళ్లు,…

మామను దారుణంగా కొట్టిన కోడలు

Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…

విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్

Trinethram News : విజయవాడ విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్ ఓ వ్యక్తి మరణం కారణంగా రాత్రి ఆకతాయిలు అలజడి సృష్టించినట్టు సమాచారం? సుధాకర్ అనే కాంట్రాక్టర్ కారు అద్దాలు పగులగొట్టిన వైనం 100…

బెంగళూరు బాంబు పేలుడు.. కేసు దర్యాప్తులో కీలక పరిణామం

సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిందితుడి వయసు 28 – 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

You cannot copy content of this page