సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో.. శ్రమించి కాపాడిన స్థానికులు.

While taking a selfie, the locals who worked hard to save the Kalujari canal. Trinethram News : నల్గొండ : ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది ఓ మహిళ. వెంటనే…

Floods : భారీ వరదలు.. కూలీలను రక్షించిన NDRF సిబ్బంది

Heavy floods.. NDRF personnel rescued laborers Trinethram News : భద్రాద్రి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో కూలీలను తరలించారు. అశ్వారావు పేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ…

Flood : భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలో 14 గ్రామాలు ఆగమాగం

14 villages in Bhadradri district flooded due to heavy rains Trinethram News : భద్రాది జిల్లా : జులై 19తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా అశ్వా…

Sagar Canal : సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు

4 TMCs for Sagar right canal సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు Trinethram News : Telangana : గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు…

Youth Drowned : బాపట్ల మండలం నాగరాజు కాలువ వద్ద నలుగురు యువకులు గల్లంతు

Four youth drowned at Nagaraju canal in Bapatla mandal Trinethram News : హైదరాబాద్ లోని కూకట్ పల్లి వాసులుగా గుర్తింపు. ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న…

ములుగు జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనo

Trinethram News : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బొలెరో వాహనం కాలువలోకి దూసుకెళ్లింది. బొలెరో వాహనంలో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లికి వెళ్లి…

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

Trinethram News : నిజామాబాద్ జిల్లా :-నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది.…

కాలువలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి

Trinethram News : Mar 22, 2024, యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…

నేడు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు

కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

You cannot copy content of this page