Ship Sank : సముద్రంలో నౌక మునిగిపోయి ఏడుగురు గల్లంతు

The ship sank in the sea and seven people were lost Trinethram News : ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాసవంతమైన షిప్‌ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌…

మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది: ముర్ము

A giant in the media and entertainment industry Lost: Murmu Trinethram News : నివాళులర్పించారు. ‘భారత మీడియా, వినోద రంగం రామోజీలాంటి దిగ్గజాన్ని కోల్పోయింది. వ్యాపారవేత్త,ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీతో సహా…

అనిల్‌ అంబానీకి నోటీసులు

Notices to Anil Ambani Trinethram News : రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి…

తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

Threats to businessman’s daughter in the name of Telangana DGP వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు..…

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

Trinethram News : లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది.. బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

Trinethram News : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా…

విరాళాలను తిరిగి వెనక్కి పంపించిన పవన్

పవన్ సార్ నేను విరాళం ఇచ్చాను నాకు సీట్ కావాలి పవన్ కల్యాణ్ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వ్యాపారేత్తలు.. కాస్తో కూస్తో రాజకీయంలో ఉన్నారు.. పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా జనసేన…

190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త

Trinethram News : పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం. సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా. పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్. గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ.…

You cannot copy content of this page