Gunjan Soni : యూట్యూబ్ ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోని

Trinethram News : భారతదేశానికి కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గా గుంజన్ సోనిని నియమించినట్టు యూట్యూబ్ ప్రకటించింది. వ్యాపారం, సాంకేతికత, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాలలో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉన్న సోని భారతదేశంలో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణ ప్రయత్నాలకు…

CM Revanth : పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

Trinethram News : Japan : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.…

Bandi Ramesh : వినియోగదారుల అభిరుచి మేరకు వ్యాపార నిర్వహణ జరిగితే అభివృద్ధి సాధించినట్లే

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 28 : వినియోగదారుల అభిరుచి మేరకు వ్యాపార నిర్వహణ జరిగితే అభివృద్ధి సాధించినట్లేనని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. కెపిహెచ్బి కాలనీ వాసి భాస్కర్ రావు మూడో ఫేస్ ఎంఐజి…

Government Hospital : ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి

ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి మార్చురి వద్ద వ్యాపారం చేస్తున్న ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి గుండుబోగుల సత్తిబాబు మృతి పట్ల సమగ్ర విచారణ చేయాలి టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్‌ డిమాండ్‌ ఆసుపత్రి ప్రత్యేకాధికారి భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదుTrinethram…

Dil Raju : ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు

ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. Trinethram News : వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం.. అకౌంట్స్‌ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు.. ఐటీ రెయిడ్స్‌ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉంది.. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు.. తనిఖీల తర్వాత…

అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని

అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని Trinethram News : గుజరాత్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్లో నిర్మించాలని చూస్తున్నారు.గుజరాత్ లోని జామ్నగర్లో దీన్ని ఏర్పాటు…

ఇవాళ బంగారం ధర ఎంత తగ్గిందంటే

ఇవాళ బంగారం ధర ఎంత తగ్గిందంటే Trinethram News : Jan 22, 2025, బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్…

Big Shock : సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్

సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్ Trinethram News : 2025లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్…

తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే

తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే Trinethram News : తెలంగాణ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనెకెన్…

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు Trinethram News : కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి…

Other Story

You cannot copy content of this page