Consumers in Telangana : తెలంగాణలో వినియోగదారులకు షాక్.. పెరగనున్న కరెంట్ ఛార్జీలు

A shock to the consumers in Telangana.. will the current charges increase Trinethram News : తెలంగాణ : విద్యుత్ పంపిణీ సంస్థలు తమ లోటు రూ. 1200కోట్లు పూడ్చుకోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించాయి. ఇళ్లకు…

Telangana Government : తెలంగాణ గవర్నమెంట్ కు ఊరట.. ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం

Relief for Telangana Government.. Governor’s approval for seven bills Trinethram News : Telangana : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపిన బిల్లుల్లో ఏడింటికి ఆమోదం లభించింది. మరో నాలుగు బిల్లులు పరిశీలనలో…

Handwritten Bills : చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్లైన్ పర్మిట్లే

Valid for handwritten bills.. Now only online permits Trinethram News : ఆంధ్ర ప్రదేశ్: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం…

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

TSSPDCL: నేటి నుంచి సున్నా కరెంట్‌ బిల్లులు

కొత్త బిల్లింగ్‌ యంత్రాలు.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు హైదరాబాద్‌: నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్‌) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా…

గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

హైదరాబాద్‌: గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి…

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళన బాటపట్టారు

సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Trinethram News : హైదరాబాద్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్‌ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…

You cannot copy content of this page