Supreme Court : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Trinethram News : రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈతరహా తీర్పు చెప్పడం…

Pending Bills : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. మాజీ సర్పంచులపెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ లు మునుగోటి రవీందర్రావు, తoడుకవిత చంద్రయ్య అన్నారు.ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించాలని శాంతియుత నిరసనకు చలో అసెంబ్లీ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో…

ప్రతిపక్ష పార్టీ సర్పంచులకు బిల్లుల నిలిపివేత

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్పంచుల సంగం నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలం లోని సర్పంచులు తొంబై శాతం ప్రతి పక్ష బీఆరెస్ పార్టీ అనుకూల సర్పంచులే ఉంటారని ప్రభుత్వ పాలకులు సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు…

Tankers : మున్సిపల్ ట్యాంకర్ లకు తుట్లు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లో వాటర్ ట్యాంకర్ ల రిపేర్లకు బిల్లులు మాత్రం బాగానే పెడుతారు కానీ ట్యాంకర్లకు తుట్లు మాత్రం అలానే ఉంటాయి రోడ్డు పై వెళుతున్న వాటర్ ట్యాంకర్ నుండి వృధా గా…

AP Assembly : ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : Andhra Pradesh : ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం. సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చ. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి: 14″త్రినేత్రం న్యూస్. పెరిగిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మిటర్లను వల్లన గిరిజనులకు నష్టమని, కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలను,రద్దు చేయాలని అరకులోయ మండల కాంగ్రెస్…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,బీజేపీలు…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,…

Assembly : రేపటి నుంచి అసెంబ్లీ .. సభ ముందుకు 2 బిల్లులు

రేపటి నుంచి అసెంబ్లీ .. సభ ముందుకు 2 బిల్లులు Dec 15, 2024, Trinethram News : తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీలో పర్యాటక విధానంపై రేపు (సోమవారం) స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈనెల 9న మొదలైన సమావేశాలు రేపటికి…

CM Chandrababu : ‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన…

Other Story

You cannot copy content of this page