Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…

JEE : బిహార్‌లో ఐఐటీ విలేజ్ నుంచి JEE మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 40 మంది

Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి…

PM Kisan Fund : రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

Trinethram News : పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో…

Cellar Excavations : ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల్లో అపశృతి

ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల్లో అపశృతి Trinethram News : Hyderabad : సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి ఒక మృతదేహాన్ని బయటకు తీసిన ఫైర్ మరియు స్థానిక పోలీసులు మృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన…

Died While Playing Pubg : రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.…

ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు

ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దుండగులు Trinethram News : Telangana : అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. బాలికను ఇంట్లో వదిలిపెట్టినా కూడా వదలని కామాంధులు హైదరాబాద్‌లో బీహార్‌కు చెందిన బాలిక బోరబండలోని తన…

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం Trinethram News : Goa : Dec 07, 2024, గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్‌కు…

Amit Shah : ఈ నెల 7న ఆయా రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష!

Trinethram News : మావోయిస్టు ప్రభావితరాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 7వ తేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రులు,ఇతర ఉన్నతాధికారులతో…

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

The court sentenced the accused who raped a five-year-old girl to death Trinethram News : గతేడాది అక్టోబర్ 16న మెదక్ జిల్లా భానురులో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అలీ (56) మద్యం కలిపిన…

Industrial Parks : తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

Center approves establishment of industrial parks in Telugu states Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.…

Other Story

You cannot copy content of this page