నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణం చేయించిన సిఎస్

Trinethram News : విజయవాడ : రాష్ట్ర సమాచార కమీషన్ కు నియమించ బడిన ముగ్గురు నూతన కమీషనర్లు రెహానా బేగం, చావలి సునీల్, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ మేరకు…

ఎడ్లపాడు మండల తాసిల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం బాధ్యతలు స్వీకరణ

Trinethram News : ఎడ్లపాడు మండల తహశీల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో రాజుపాలెం మండల తాసిల్దారుగా పనిచేస్తూ బదిలీలలో భాగంగా ఎడ్లపాడు మండలానికి విచ్చేశారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలంనకు బదిలీపై నూతనముగా…

Other Story

You cannot copy content of this page