Danger Alert : ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

Second danger alert issued at Dhavaleswaram Trinethram News : రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.దిగువకు 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసినట్లు గోదావరి రివర్ కన్జర్వేటర్, గోదావరి…

Flood of Prakasam : ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ తగ్గుతోన్న వరద

The flood of Prakasam barrage is decreasing hourly విజయవాడ: మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా తగ్గుతోన్న వరద.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద. ప్రస్తుతం 11.20 లక్షల…

CM Chandrababu Naidu : ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu stopped the convoy at Prakasam barrage and got down Trinethram News : విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు నాయుడు.…

కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం అదే: కేటీఆర్

That is the permanent solution to drought and tears: KTR Trinethram News : Jul 02, 2024, కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తెలంగాణ…

Minister Uttamkumar Reddy : నేడు మేడిగడ్డలో పర్యటించనున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Minister Uttamkumar Reddy will visit Medigadda today Trinethram News : హైదరాబాద్ : జూన్ 07రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడి గడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట…

కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం

Trinethram News : తాడేపల్లి కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం… ప్రకాశం బ్యారేజ్ 6వ పిల్లర్ వద్ద కృష్ణానది లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది… ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది

Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి 01ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు…

You cannot copy content of this page