హీరోయిన్ రష్మిక డీపీ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్
హీరోయిన్ రష్మిక డీపీ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీపీ ఫేక్ తయారు చేసినట్టు గుర్తింపు.. ఏపీలో నిందితుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
హీరోయిన్ రష్మిక డీపీ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీపీ ఫేక్ తయారు చేసినట్టు గుర్తింపు.. ఏపీలో నిందితుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల…
చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది… చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 కు వాయిదా వేసిన కోర్టు
రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం దేశమంతా వేడుక చేసుకుంటోందన్న విష్ణుకుమార్ రాజు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని వ్యాఖ్యలు
ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ.. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ…
21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్…
Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…
Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…
Trinethram News : సీఈసీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్లు4.07 కోట్ల మంది రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటేమహిళా ఓటర్లు ఎక్కువ రాష్ట్రంలో మహిళా ఓటర్లు2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు..5.8 లక్షల మందికి…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల. కొద్ది సేపటి క్రితం ప్రస్తుత A P కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో AP కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత…
You cannot copy content of this page