Leopard killed : ఆటో బ్రేక్ వైర్లతో చిరుతను చంపేశారు

Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద అడవి పందులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుని బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటోలకు ఉపయోగించే బ్రేక్ వైర్లను వేట గాళ్లు అడవి పందులను చంపేందుకు ఉచ్చులకు…

Acid Attack : అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

Trinethram News : అన్నమయ్య జిల్లా : వాలెంటైన్స్ డే రోజు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేసి, ఆపై యాసిడ్ పోసి ఓ యువకుడు. ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం చోటుచేసుకుంది. తనను…

అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం

అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం. Trinethram News : అన్నమయ్య జిల్లా : పదో తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి చేసిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. ఏడు నెలల గర్భం దాల్చిన పదో తరగతి చదువుతున్న యువతి.…

అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు

Trinethram News : అన్నమయ్య జిల్లా కురబలకోట అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా పడి ప్రయాణికులు పలువురు గాయపడ్డట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. కనిగిరి నుంచి…

రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

Trinethram News : అన్నమయ్య జిల్లా: నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి.. దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు.. అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో…

కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్

కన్నకొడుకు కాదు.. వాడు కాలయముడు.. – ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడిపై మహిళా కమిషన్‌ సీరియస్‌ – అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్‌పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి – కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా…

రాయచోటి ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు

Trinethram News : అన్నమయ్య జిల్లా జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టిన రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది బాధితుడు అర్షన్ అహ్మద్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం…. తన తండ్రి సులేమాన్ రెవిన్యూ…

నేడు వెలికి తీయనున్న మృతదేహం

Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లె-కర్ణాటక బార్డర్‌ మాలెపాడు దొనబైలు అడవిలో చంపి పాతిపెట్టిన శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు నేడు బయటకు తీసి అక్కడే పోస్ట్‌ మార్టం చేయనున్నారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు గత నెల 28న అదృశ్య…

నాటు సారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

Trinethram News : అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లె నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని అగ్రహారం గ్రామం, చింతపర్తి వారిపల్లికి చెందిన ఆర్. వెంకటరమణ (56) స్థానికులకు నాటు సారా…

Other Story

You cannot copy content of this page