CM Chandrababu : గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి

తేదీ : 03/03/2025. తిరుపతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థరూ. వేయికోట్లతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.…

Intermediate Exams : నగరి ఎల్.కోదండరామన్

నగరి త్రినేత్రం న్యూస్. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన ఎల్.కోదండరామన్ ఈ సంద్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్ విద్య చాలా కీలకమైనది విద్యార్థుల భవిష్యత్ నిర్ణయింపబడేది ఇక్కడ నుంచే కావున విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మీయొక్క…

Volleyball Tournament : ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

తేదీ : 16/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పట్టణం గుత్తుల వారి పేట బి వి ఆర్ యం పాఠశాల యందు బాబి దర్శకత్వంలో ఫ్రెండ్స్ యూత్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.…

Bird Flu : బర్డ్ ఫ్లూ పై అపోహలు వద్దు

బర్డ్ ఫ్లూ పై అపోహలు వద్దు రోగలక్షణ కేసులను గుర్తించడానికి 64 వైద్య బృందాలతో ఇంటింటి సర్వే 34 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాం. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. చికెన్ షాపుల్లో పనిచేసే కార్మికులకు స్వాబ్…

Election Code : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తేదీ : 02/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాత్కాలికంగా రద్దు…

Ramanna Dora : మైనింగ్ డాన్ మాటలు పై రామన్న దోర మండిపాటు

మైనింగ్ డాన్ మాటలు పై రామన్న దోర మండిపాటు.గిరిజనుల జోలికివస్తే కూటమి ప్రభుత్వాన్ని కుక్కటి వేలతో పెక్కిలిస్తం.ఆదివాసి జేఏసీ నాయకులు. అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం, న్యూస్ జనవరి 30. ఏజేన్సీ ప్రాంత భూములు రక్షణకు ఉద్దేశించిన 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం…

MLA Gorantla : గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు

గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు దుళ్ళ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వాటర్ ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : కడియం: గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని ప్రజలకు ఉపయోగపడే పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి…

ముగిసిన యాజమాన్య సమావేశం

తేదీ ,: 21/01/2025.ముగిసిన యాజమాన్య సమావేశం.కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.హైదరాబాదు జల సౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మధ్య నీటి వాటా బోర్డు సమావేశ నిర్వహణపై చర్చించడం జరిగింది.…

TTD : భక్తులకు టీటీడీ కీలక సూచనలు

భక్తులకు టీటీడీ కీలక సూచనలు తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం…

Chicken Bet : కోటి రూపాయల కోడి పందెం

కోటి రూపాయల కోడి పందెం.. Trinethram News : గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో కోడి పందెం నెమలి పుంజు, రసంగి పుంజులను దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య హోరాహోరీగా సాగిన…

Other Story

You cannot copy content of this page