MLA Adluri Laxman Kumar : కోటిలింగాల కోటేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న ప్రభుత్వ విప్

త్రినేత్రం న్యూస్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం. కోటిలింగాల కోటేశ్వర స్వామి వారినీ మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా రేపు జరగనున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా…

శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్Trinethram News : గొల్లపెల్లి మండలం రాపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో మంగళవారం రోజున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి. ధర్మపురి మున్సిపల్ కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య…

ముంబై తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముంబై లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూముంబై తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నదుకు…

Minister Uttam Kumar Reddy : కాళేశ్వరం మెడిగడ్డ బ్యారేజిని రాష్ట్ర ఇరిగేషన్ ఫుడ్ & సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి

Kaleswaram Medigadda Barrage State Irrigation Food & Civil Supply Minister Uttam Kumar Reddy త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు.. కార్యక్రమానికి…

ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మరియు అతని అనుచరులు.…

Other Story

You cannot copy content of this page