ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

రూ.15 కోట్ల వరకు ఆస్తులు గుర్తింపు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి.. ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు.. ప్లాట్లు, ఫ్లాట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించిన ఏసీబీ

ఫైబర్‌నెట్ కేసులో స్పీడ్ పెంచిన CID

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. A-1గా చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది. ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.

ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్

నల్లగొండ జిల్లా :- హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్. సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్. లచ్చు నాయక్ ఇంట్లో…

రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్గిరి : లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

Trinethram News : విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబి కోర్టు విచారణ

నాంపల్లి ఏసీబి కోర్టు….. శివ బాలకృష్ణ బెయిల్ మంజూరు చెయ్యొద్దని కోర్టు కు తెలిపిన ఏసీబి… శివ బాలకృష్ణ ను ఇప్పటికే 8 రోజులు ఏసీబి కస్టడీ పూర్తి.. బెయిల్ మంజూరు చెయ్యాలని కోరిన బాలకృష్ణ తరపు న్యాయవాది… ఇరు వాదనలు…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

ఇసుక అక్రమ రవాణాపై CM రేవంత్ ఆగ్రహం

అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ACB అధికారులతో తనిఖీలకు ఆదేశం ప్రస్తుత ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, కొత్త పాలసీ తయారీకి నిర్ణయం 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు

లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌.. 120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు.. కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు.. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని…

You cannot copy content of this page