విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్…

Food Safety : జగిత్యాల లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు

Food Safety Officer Anusha checks in Jagitya జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల లో పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ముందు గల స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు., డీ…

Counseling By Experts : జూమ్ మీటింగ్ ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్స్ కు నిపుణుల చే కౌన్సెలింగ్

Counseling by experts to Eve Teasers under Women Safety Wing through Zoom Meeting జూమ్ మీటింగ్ ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్స్ కు నిపుణుల చే కౌన్సెలింగ్ స్త్రీలు, విద్యార్ధినిల పట్ల బాధ్యతగా,…

Food Safety Officials : ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్!

Special drive of food safety officials త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జ్యోతిర్మయి జోనల్…

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Inspections by Food Safety Officers కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులురాష్ట్రం లోని పుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్‌ రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే…

Other Story

You cannot copy content of this page