దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

కూలీలతో కలిసి వరి నాటు వేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Trinethram News : పెద్దపల్లి జిల్లా :జనవరి 17నిత్యం అధికార కార్యక్రమా లతో బిజీబిజీ ఉండే కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి నాట్లు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…

విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు

విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు… ఖమ్మం జిల్లా వైరా మండలం లింగన్నపాలెం గ్రామంలో వరి కోత యంత్రానికి విద్యుత్ కేబుల్ వైరు తగిలి వరి కోత యంత్రం డ్రైవర్ కు గాయాలయ్యాయి లింగన్నపాలెం గ్రామంలో…

You cannot copy content of this page