Grain Purchase Centers : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలనప్రకాశం జిల్లా, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలంలో ఎండూరు వారి పాలెం, విశ్వనాధపురం, మరియు వెల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై మేనేజర్ వరలక్ష్మి, స్థానిక మండల వ్యవసాయ…

పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు

మంచిర్యాల: పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దుపంట భూముల్లో రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి గధరాజు కల్పన సోమవారం తెలిపారు. వరి…

దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

కూలీలతో కలిసి వరి నాటు వేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Trinethram News : పెద్దపల్లి జిల్లా :జనవరి 17నిత్యం అధికార కార్యక్రమా లతో బిజీబిజీ ఉండే కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి నాట్లు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…

విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు

విద్యుత్ షాక్ తో వరి కోత యంత్రం డ్రైవర్ కి గాయాలు… ఖమ్మం జిల్లా వైరా మండలం లింగన్నపాలెం గ్రామంలో వరి కోత యంత్రానికి విద్యుత్ కేబుల్ వైరు తగిలి వరి కోత యంత్రం డ్రైవర్ కు గాయాలయ్యాయి లింగన్నపాలెం గ్రామంలో…

Other Story

You cannot copy content of this page