రైలు కిందపడి వ్యక్తి మృతి

Trinethram News : కడప జిల్లా. రైలు కిందపడి వ్యక్తి మృతి యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు…

Train Accident : ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 20 మంది…

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. Trinethram News : పల్నాడు జిల్లా పొందుగుల నడికుడి మధ్యలో సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వస్తున్న గూడ్స్ రైలు 13వ నంబర్ వ్యాగిన్ పట్టాలు తప్పడంతో ప్రధాన…

Died While Playing Pubg : రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.…

Man Sleeping under Train : రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు

రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు Trinethram News : కేరళ : కేరళలోని కన్నూర్‌లో రైలు పట్టాల కింద పడుకున్న వ్యక్తి.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు…

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Trinethram News : ఏపీలోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈక్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న…

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వైజాగ్ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ చెక్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుండి 28 కిలోల గంజాయి…

Hydrogen Train : త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు! Trinethram News : భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో నడువనుంది. ఢిల్లీ డివిజన్లోని…

Vande Bharat Train : తెలంగాణకు మరో వందేభారత్‌ రైలు

Another Vande Bharat train to Telangana Trinethram News : తెలంగాణ : Sep 09, 2024, తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. సికింద్రాబాద్‌ – నాగ్‌పుర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలు సర్వీసులంచేందుకు…

Trains Canceled : రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్.. ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు

Effect of heavy rains on train services.. 96 trains canceled this morning Trinethram News : నిన్న రాత్రి వరకు 177 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. 142 రైళ్లను దారి మళ్లించిన రైల్వే…

Other Story

You cannot copy content of this page