పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్

పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే బోర్డును సాధించిన అరవింద్ కు అభినందనలు పసుపు బోర్డుకు సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు పసుపు…

కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

Trinethram News : New Delhi : కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను…

Metuku Anand : ఇది లగచర్ల రైతుల విజయం – మెతుకు ఆనంద్

ఇది లగచర్ల రైతుల విజయం– మెతుకు ఆనంద్… త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో జరిగిన ఘటన మరియు రైతులపై అదేవిధంగా వారి తరఫున నిలిచిన మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి పై పెట్టిన…

బీ, అర్ అంబేద్కర్ విగ్రహనికి లాగచర్ల రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది

బీ, అర్ అంబేద్కర్ విగ్రహనికి లాగచర్ల రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బీఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కేటీఆర్…

MLA Korukanti Chander : అన్నం పెట్టే రైతుల చేతులు సంకేళ్ల ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన

అన్నం పెట్టే రైతుల చేతులు సంకేళ్ల ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలనరామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రైతుల చేతులు సంకేళ్లా ఇది ప్రజా పాలన…

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా Trinethram News : శంభు సరిహద్దు వద్ద భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘం నేతలు ఈరోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 రైతులకు గాయాలు కావడంతో ఢిల్లీ…

నేడు పంజాబ్‌ రైతుల ఢిల్లీ మార్చ్‌.. పోలీసులు అలర్ట్

నేడు పంజాబ్‌ రైతుల ఢిల్లీ మార్చ్‌.. పోలీసులు అలర్ట్..!! Trinethram News : Punjab : పంజాబ్‌ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని…

CM Revanth : రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్

రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్ Trinethram News : Telangana : Nov 30, 2024, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.…

రైతుల ఖాతాల్లో డబ్బులు

సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్.. రైతుల ఖాతాల్లో డబ్బులుప్రతి గింజను కొనుగోలు చేస్తాం పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్ను సోమవారం ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట…

Minister Achchenna : ఏపీలో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న

ఏపీలో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న Trinethram News : Andhra Pradesh : ఏపీలో వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనం అయిందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇప్పటికే 54…

Other Story

You cannot copy content of this page