Pawan Kalyan : రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు. నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం. మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ…

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికొత్తసంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పుష్పవృక్షం,బోకేతో శుభాకాంక్షలు తెలిపిన…

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 25 డిసెంబర్ 2024 వరంగల్ జిల్లాలోని దుర్గా గార్డెన్స్ శిరంగి రాజారాం తోట , కరీమాబాద్ లో…

అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు : జిల్లా ఎస్పీ

అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు వికారబా ద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సి‌సి‌ఎస్,వికారాబాద్ జిల్లా.ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర తేది 20.09.2024 రోజున బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారు గోలసు స్నాచింగ్…

తెలంగాణ చర్మకాల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి జన్నె కొండయ్య ఆధ్వర్యంలో

తెలంగాణ చర్మకాల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి జన్నె కొండయ్య ఆధ్వర్యంలో మెనీ లెదర్ పార్క్ కోసం కేటాయించిన 25 ఎకరాల స్థలం కొరకు శ్రీనివాస్ నాయక్ కలెక్టర్ వినతి పత్రం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ చర్మకాల సంక్షేమ సంఘం…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

అరకు పర్యటనలో, ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నీ కలిసిన బీజేపీ నేతలు

అరకు పర్యటనలో, ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నీ కలిసిన బీజేపీ నేతలు . అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.19: అరకు పర్యటనకు విచ్చేసిన ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మతి…

Rama Rajesh Khanna : నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయండి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరనీ రెగ్యులర్ చేయండి- ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హైదరాబాద్ జిల్లా18 డిసెంబర్ 2024త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల…

నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను: బండి సంజయ్

నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను: బండి సంజయ్ Trinethram News : Telangana : Dec 15, 2024, తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్…

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శన

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శన వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తో పాటు పాల్గొన్న…

Other Story

You cannot copy content of this page